ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి
ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 21
మల్లాపూర్ డివిజన్ పిట్టల బస్తి ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి
, మరియు స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి డ్రైనేజ్ పైప్ లైన్ పనులను ప్రారంబించారు.
ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ,సంబందిత జిహెచ్ఎంసీ అధికారులు,కాలనీ వాసులు తదితరులు పాల్గోన్నారు .