ప్రభుత్వ విప్ గా డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రునాయక్

మరిపెడ నేటి ధాత్రి.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలుగురు శాసన సభ్యులకు విప్ లుగా ప్రకటించింది,డోర్నకల్ శాసన సభ్యులు రామచంద్ర నాయక్, లను,ప్రభుత్వం విప్ గా నియమించింది, ప్రభుత్వ విప్ గా డోర్నకల్ శాసన సభ్యులు డాక్టర్ రామచంద్రు నాయక్ ను నియమించినందుకు అభిమానులు,డోర్నకల్ నియోజకవర్గo,మరియు మరిపెడ మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు,అయితే డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ కు ప్రభుత్వo చీఫ్ విప్ గా అవకాశం ఉండొచ్చని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకుడు వంటికొమ్ము యుగంధర్ రెడ్డి,మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి,మరిపెడ మాజీ ఎంపీటీసీ గంధసిరి అంబరీష,నూకల శ్రీ రంగారెడ్డి,కాలం రవీందర్ రెడ్డి, పెండ్లి శ్రీనివాస్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు తాజుద్దీన్, ఐలమల్లు,రవికుమార్, దస్రు నాయక్,కాంగ్రెస్ యువ నాయకులు గుండగాని వేణు, అప్సర్,జాటోత్ సురేష్, బోర హరీష్ యాదవ్,కుంచం మహేష్,కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version