కూకట్పల్లి ఏప్రిల్ 02 నేటి ధాత్రి ఇంచార్జ్
124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంక టేష్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుసంజీవ్ రెడ్డిని,మాజీ కార్పొరేటర్లు భాను ప్రసాద్ని జానకి రామరాజు గార్లను మర్యాదపూర్వకంగా కలవడం జరి గింది.కార్యక్రమంలో యువనేత దొడ్ల
రామకృష్ణ గౌడ్,కృష్ణ ముదిరాజ్,కిర ణ్,.భాస్కర్,రవి,యాదగిరి,మహే ష్,రాజేందర్, బాలస్వామి,సాగర్,త దితరులు పాల్గొన్నారు.