వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తులను స్వీకరించారు . అధికారులకు పెండింగ్ లో ఉంచకుండా చట్టబద్ధంగా పరిష్కరించాలని ఆదేశించారు కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజలనుండి వచ్చిన ఫిర్యాదులు అధికారులు పెండింగులో ఉంచకుండ పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి లో జిల్లా అధికారులు పాల్గొన్నారు
