రెండో విడత ఎన్నికలు ముగిసే వరకు ప్రచారంపై నిషేధం..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-12T154825.591.wav?_=1

రెండో విడత ఎన్నికలు ముగిసే వరకు ప్రచారంపై నిషేధం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న మండలాల్లో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికలు ముగిసే వరకు ప్రచారాలపై నిషేధం విధించినట్లు కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు. ఆందోల్, చౌటకూర్, ఝరాసంగం, కోహిర్, మొగుడంపల్లి, మునిపల్లి, పుల్కల్, రాయికోడ్, వట్పల్లి, జహీరాబాద్ మండలాల్లో ఈ నిషేధం అమలవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version