BRSపార్టీ మహాభూబాబాద్ లోక్ సభా అభ్యర్థి శ్రీమతి మాలోతు కవిత విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార రథాన్ని ప్రారంభించిన పార్టీ మండల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు

దుమ్ముగూడెం శుక్రవారం ఈరోజు మండలకేంద్రమైన లక్ష్మీనగరం BRSపార్టీ మండల కార్యాలయం ఆవరణంలో జరిగిన ప్రచారరధమును పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి MPP రేసు లక్ష్మీ పార్టీజండాను ఊపి ప్రారంభించారు

భద్రాచలం నేటి దాత్రి

ఈసందర్భంగా BRS పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ BRSపార్టీ మాహాభూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోతు కవిత ఎన్నికల గుర్తు కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని పార్లమెంట్ లో మన తెలంగాణా హక్కుల కొరకు మన గళం వినిపించే నాయకురాలు శ్రీమతి మాలోతు కవిత అని ఆమెను మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో మన నియోజకవర్గ నుండి అత్యంత మెజారిటీ ఓట్లు వేసి గెలిపించాలని గత 10 ఏండ్లలో KCR చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని KCR తెలంగాణా కు మొదటి ముఖ్యమంత్రిగా ఐ గ్రామాల లో మౌలిక వసతుల కల్పనకొఱకుప్రతి 500కుటుంబాలకు ఒక గ్రామపంచాయితిని చేసి పాలనను ప్రజలవొద్దకు వొచ్చేవిధంగా గ్రామాల అభివృద్ధి కి శ్రీకారం చేశారని అభివృద్ధి చేసే BRSపార్టీ అభ్యర్థి మలోత్ కవిత గెలుపే లక్ష్యం గా ప్రతి ఒక కార్యకర్త ఒకసైనికుడిలా పనిచేయాలని అన్నారు ఈకార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కణితి రాముడు.పార్టీ అధికారప్రతినిది MDజానీపాషా.పార్టీ ఉపధ్యక్షులు తునికి కామేష్.ప్రగళ్లపల్లి MPTCమడకం రామారావు. పార్టీ సోషల్ మీడియాఅధ్యక్షులు దామెర్ల శ్రీనివాసరావు.పార్టీ యూత్కమిటి కార్యదర్శి జీలకర్ర గంగరాజు.పార్టీ సీనియర్ నాయకులు కొండపల్లి నరేంద్ర.తంత్రంపల్లి వెంకటేశ్వరావు.నోముల రామిరెడ్డి.అనిల్. వాగే కిట్టు. శెట్టి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version