బీఅర్ఎస్ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం.

#పెద్ది గెలుపుకై కార్యకర్తలు సైనికుల పని చేయాలి.

#ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్ గౌడ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి: బిఆర్ఎస్ పార్టీ తోనే అన్ని వర్గాల ప్రజలకు సమగ్ర న్యాయం జరుగుతుందని ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్ గౌడ్ అన్నారు శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మూడు చెక్కలపల్లి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు పార్టీలో చేరగా వారికి గులాబీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డిని గెలిపించుకునే విధంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూల్ సింగ్, క్లస్టర్ ఇన్చార్జి విడియాల ప్రభాకర్,ఎంపీటీసీ దేవ్ నాయక్, పార్టీలో చేరిన వారు లకావత్ సూర్య, ఆంగోత్ వెంకన్న, గుగులోతు బాలాజీ, నవీన్, భానోత్ కిషన్, సపవత్ రామ్ చరణ్, భూక్యమున్న, అన్నవరం, సాపావత్ పవన్, మూడు వెంకటేష్, నునావత్ రాజేష్, తేజావత్ యాకూబ్, నవీన్, తరుణ్, జంపన్న తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version