ఉభయ వరంగల్, హన్మకొండ జిల్లాల కోర్టు ఆవరణంలో రక్తదాన శిబిరం:-

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T130002.257.wav?_=1

 

ఉభయ వరంగల్, హన్మకొండ జిల్లాల కోర్టు ఆవరణంలో రక్తదాన శిబిరం:-

పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తులు వి.బి.నిర్మలా గీతాంబ, డా. కె.పట్టాభి రామారావు:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

 

మంగళవారం నాడు హన్మకొండ మరియు వరంగల్ జిల్లాల బార్ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరు జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వి.బి.నిర్మలా గీతాంబ,   డా. కె.పట్టాభి రామారావు పాల్గొన్నారు. ఇట్టి సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ రక్తదానం చేసిన న్యాయవాదులను మరియు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఇరు బార్ అసోసియేషన్ లను మరియు రెడ్ క్రాస్ సొసైటీ ని అభినందించారు.

ఇట్టి కార్యక్రమంలో ఇరు బార్ అసోసియేషన్ ల కమిటీ మెంబెర్స్ మరియు సీనియర్, జూనియర్ న్యాయవాదులు మరియు మహిళా న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version