మంగపేట నేటిధాత్రి
మంగపేట మండలంలో కస్తూరిబాయ్ వృద్దాశ్రమ లో బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిచారు , కేక్ కట్ చేసి, స్వీట్స్ పండ్లు పంపిణీ చేసి 25 కేజీల బియ్యం అందజేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మాజీ మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ , చికాలామర్రి రాజేందర్, ST సెల్ మండల అధ్యక్షులు, తోలెం నర్సింహరావు, మండల ఉపాధ్యక్షులు చిట్టీమల్ల సమ్మయ్య, పి ఎ సి ఎస్ డైరెక్టర్ నర్రా శ్రీధర్ ,మండల ఆర్గనైజేషన్ సెక్రటరీ చల్లగురుగుల తిరుపతి, మండల నాయకులు, చీకీర్తి సుధాకర్, గుడిసెవా నాగేశ్వరావు, యాదడ్ల రాజయ్య, పగడాల వెంకట్ రెడ్డి, చందర్ రావు, గంగేర్ల వెంకన్న, పంజ్జల సత్యం, సోషల్ మీడియావర్యులు, బీసా సాంబయ్య, ముప్పారపు సందీప్, మూగల రాము, దయాకర్, గుడివాడ శ్రీహరి,తదితరులు పాలుగోన్నారు,