తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన బండారి రేవతిని జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు మ్యకాల పరశురాములు ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల మహిళ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించిన అధ్యక్షులకు అలాగే ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ నా మీద నమ్మకం ఉంచి ఇట్టి అవకాశం కల్పించిన వారి కోరిక మేరకు ప్రజలకు మహిళలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
