తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆక్యుప్రెషర్ తెరఫీ ట్రీట్మెంట్ క్యాంప్

లక్షెట్టిపేట మండలం: మంచిర్యాల జిల్లా:నేటి దాత్రి:

తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆక్యుప్రెషర్ తెరఫీ ట్రీట్మెంట్ క్యాంప్ ను మంగళవారం లక్షెట్టిపేట రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో నిర్వహించారు. నామమాత్రం ఫీజుతో ఆరు రోజులు చికిత్స నిర్వహిస్తామని థెరపిస్ట్ మలాం సింగ్. జేపీ గోస్వామిలు తెలిపారు. ఈ క్యాంపులో అధిక బరువు, రక్తపోటు, మధుమేహం, అసిడిటీ, మెడనొప్పి కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పి, కంటి సమస్యలు ,గుండె సమస్యలు థైరాయిడ్, చెవి, ముక్కు సంబంధిత వ్యాధుల సమస్యలకు ఆక్యుప్రెషర్ మ్యాగ్నెటిక్ తెరఫీ ద్వారా చికిత్సలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లక్షటి పేట రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు నేరెళ్ల రాజ మల్లయ్య, ప్రధాన కార్యదర్శి తిప్పని మధుసూదన్, కోశాధికారి రాచర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version