మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం
రాజాపూర్ మండలంలోని మోత్కూలకుంట తాండ గ్రామపంచాయతీలోని మర్రి బాయి తండాలో కేతావత్ రాజు కూతురు సంధ్య వివాహానికి 10,000/- రూపాయలు యువసేన సభ్యుల ద్వారా ఆర్థిక సహాయన్ని అందించిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవి నాయక్, మాజీ సర్పంచ్ కృష్ణా నాయక్, కేతావత్ రాంచందర్, వార్డు మెంబర్ మంగ్యా నాయక్, హాథిరామ్ నాయక్, సేవ్య నాయక్, శ్రీకాంత్ నాయక్, శ్రీనివాస్ నాయక్, వాస్య నాయక్, అనిల్ నాయక్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తండా వాసులు, తదితరులు పాల్గొన్నారు.