వనపర్తి నేటిదాత్రి ;
నాగులపల్లి తాండకు చెందిన మగావత్ చంద్రు బైక్ ద్వారా అక్రమంగా మద్యం బాటిల్స్ తరలిస్తుండగా మద్యాన్ని స్వాధీనం చేసుకొని అయిన పై కేసు నమోదు చేశామని వనపర్తి ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్సై రాజేందర్ మన్యం శేఖర్ రాజు పాల్గొన్నారని సిఐ తెలిపారు