హబ్సిగూడ శాఖ ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవం

ఈరోజు హబ్సిగూడ శాఖ ఆధ్వర్యంలో హబ్సిగూడ ఎన్‌ జి ఆర్ ఐ బస్ స్టాప్ వద్ద 73వ గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ఆర్ ఎస్ ఎస్ నాచారం నగర్, సంఘచాలక్ డాక్టర్ శ్రీనివాస్ జి గారు జాతీయ జెండా ఆవిష్కరించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్ ఎస్ ఎస్ నాచారం నగర్ సంఘచాలక్ డాక్టర్ శ్రీనివాస్ జి మరియు హబ్సిగూడ జోనల్ ఇంచార్జ్ వడ్ల వెంకటేష్ చారి మాట్లాడుతూ,1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలైంది. దీని ప్రకారం భారత్ ప్రజాస్వామ్య, సర్వసత్తాక, గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది.ఈ కార్యక్రమంలో ఓంసింగ్ మధు రణధీర్ ఉదయ్ పవన్ చందు దినేష్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version