రక్తదానం చేసిన ఎంపిటిసి కోడి అంతయ్య…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ సందర్భంగా జిల్లా ఎస్పీ మహాజన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తునరక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో తంగళ్ళపల్లి ఎంపిటిసి కోడి అంతయ్యపాల్గొని రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీకి మా మండలం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువతి యువకులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు రూలర్ సీఐ సదన్ కుమార్ పాల్గొన్నారు ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారుతెలియజేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version