నేటి ధాత్రి కథనానికి కదిలిన అధికారులు

గురువారం రోజు స్టేషన్ ఘనపూర్ కేంద్రంలోని ప్రకృతి వనం పడకేసిందనే కథనానికి స్థానిక కార్యదర్శి స్పందించారు. పిచ్చి మొక్కలతో దర్శనమిచ్చిన ప్రకృతి వనాన్ని సందర్శించి పారిశుద్ధ కార్మికులతో పిచ్చి మొక్కలను చెట్ల కొమ్మలను తొలగించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు.
స్థానిక ప్రజలు నేటి ధాత్రి పత్రికకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version