హనుమకొండ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మహాత్మా జ్యోతి రావు ఫూలే గారి 132 వ వర్ధంతి నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమలో తాడిశెట్టి రాజేశ్వర్ రావు , సాయిని నరేందర్( BC స్టడీ సర్కిల్ ఫౌండర్ ), తాడిశెట్టి కార్తీక్ ( అభయహస్త ఫౌండేషన్ ప్రెసిడెంట్ ) , రవీందర్ , రవళి , సమీరుద్దీన్ ( TNRI దుబాయ్ ఫోరమ్ ప్రెసిడెంట్ ) , జవాద్ , మహేష్ , బుర్ర శ్యామ్ గౌడ్ ( తెలంగాణ గౌడ రాష్ట్ర నాయకులు) , నారాయణగిరి , పోచాలు, తదితరులు పాలుగోన్నారు.