పిన్ కేర్ బ్యాంకు ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ

కంపెనీ కస్టమర్లకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మండలంలోని మొరంచపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన ఇంటిలోని సర్వం కోల్పోయిన వరద బాధితులకు ఫినికేర్ బ్యాంకు స్మాల్ బ్యాంకింగ్ సర్వీస్ ఉద్యోగులు మానవత్వం చాటుకున్నారు మొరంచపల్లి వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జోనల్ మేనేజర్ వెంకట్ రత్నం డివిజనల్ మేనేజర్ సతీష్ కుమార్ లా ఆదేశాల మేరకు మోరంచ పల్లి బూరుగుపేట ల లోని వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్1 మేనేజర్ ప్రశాంత్ బ్రాంచ్2 మేనేజర్ చంద్రశేఖర్ సంతోష్ సురేష్ పరమేష్ రాజు ప్రశాంత్ రాంబాబు తదితర ఫినికేల్ సిబ్బంది పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version