చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో బుధవారం రోజున బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్ , మండల పార్టీ అధ్యక్షులు అరపల్లి మల్లయ్య.ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ ఛైర్మెన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి రైతు సమన్యవ కమిటీ జిల్లా డైరెక్టర్ పిట్ట సురేష్ బాబు మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలూముల వసంత రమణాచారి బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు తౌటం నవీన్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఎరుకొండ రాజేందర్ గౌడ్ ఏలేటి రాజు మండల యూత్ నాయకులు శ్రీనివాస్ నాయక్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళ నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.