వాంబే కాలనీలో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి ఫిబ్రవరి 26 నేటిదాత్రి ఇన్చార్జి

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి లోని వాంబే కాలనీలో డ్రైనేజీ లైన్ సమస్యగా ఉందని కాలనీ వాసులు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా,కార్పొరే టర్ వాటర్ వర్క్స్ మేనేజర్ ఝాన్సీ తో కలిసి వాంబే కాలనీలో పర్యటిం చి పాదయాత్ర చేస్తూ సమస్యలను పరిశీలించడం జరిగింది.ఈ సంద ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వాంబే కాలనీలో ప్రధానంగా ఉన్న డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే ఆరేక పూడి గాంధీ సంబంధితఅధికారుల దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వర గా సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. వాంబే కాలనీకి ఇప్పటికే నూట అరవై మీటర్ల డ్రైనేజీ లైన్ సంక్షన్ అయ్యి ఉందని,నిర్మాణ పనులు అతి త్వరలో మొదలుపెడ తారని అన్నారు.ఈ నూట అరవై మీటర్ల కాకుండా కాలనీకి ఇంకా ఎం త మేరకు డ్రైనేజీ లైన్ అవసరం ప డుతుందో ఎస్టిమేషన్ వేసి ఇవ్వాల ని అధికారులకు సూచించారు.కా ర్యక్రమంలో డివిజన్ మాజీ అధ్య క్షులు పాండుగౌడ్, వెంకటేష్, వేణు
గోపాల్,నరసింహ,వేణు,శ్రీకాంత్, ముస్తఫా,రమణ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version