వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రంలో కామన్ సెంటర్లో మాజీ మంత్రి ఫోటోతో ఉన్న గొడుగులు కూరగాయల వ్యాపారులు పండ్ల వ్యాపారులు పెట్టుకున్నారు . పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ” కమాన్ సెంటర్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గొడుగులు వ్యాపారులు పెట్టుకోవడంపై ప్రజలు ఎన్నికల కోడు అమల్లో ఉన్నందున గోడుగులు పెట్టుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు జిల్లా ఎన్నికల అధికారులు వెంటనే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మాజీ మంత్రి ఫోటో తో ఉన్న గొడుగులను తొలగించాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఏం ఏ ఖాదర్ పాషా డిమాండ్ చేశారు
