కాప్రా కుషాయిగూడ నేటి ధాత్రి మార్చ్ 02
కుషాయిగూడ ఇన్స్పెక్టర్గ్ గా జి.వీరస్వామి బాధ్యతలు చేపట్టారు. ఎల్బీనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గ్ గా పనిచేసిన వీరస్వామి బదిలీపై కుషాయిగూడ కు వచ్చారు. ఇక్కడ సిఐగా పనిచేసిన మహేష్ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో వీరస్వామిని నియమించారు. కుషాయిగూడ పి.ఎస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిఐ వీరస్వామి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు విషయంలో
రాజీలేకుం డా బాధ్యతను
పనిచేస్తానని ఆయన అన్నారు.