సన్మానం చేసిన ప్రధానోపాధ్యాయులు
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తిజిల్లా
గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులుగా నియమితులైన ప్రధానోపాధ్యాయులు వరప్రసాద్
రావు ను అమ్మపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశివర్ధన్ రవికుమార్ సురేందర్ రెడ్డి ఘనంగా సన్మానించారు