తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం

భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 30 వ వార్డులలో నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మారు మల్లన్న గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయితే ప్రకాష్ రెడ్డి పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవ్ క్యాతరాజ్ సాంబమూర్తి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టబద్రులను కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంది అవునా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి అని అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవ్ క్యాతరాజు సాంబమూర్తి జిల్లా కోశాధికారి వెన్నపురెడ్డి మహేష్ రెడ్డి డివిజన్ కమిటీ అధ్యక్షుడు చీర్ల రాజేష్ రెడ్డి ఐ ఎన్ టి యు నాయకులు బొడ్డు అశోక్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version