భగవంతుణ్ణి ఆశీర్వాదం అందుకున్న గండ్ర దంపతులు

ప్రజా ఆశీర్వాదమే అంతిమ తీర్పుగా భావించి ముందుకెళ్తా . విజయోస్తు గండ్ర రమణన్న

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన సర్పంచ్ చిట్టి రెడ్డిరాజిరెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలతో మరియు జంగిలి రాజేందర్, రేణిగుంట్ల సదయ్య నామినేషన్ దాఖల్లో హాజరయ్యారు.భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి నామినేషన్ దాఖలు చేయనున్న సందర్భంగా మంజూరు నగర్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి, కొడవటంచ్చ శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ,చెల్పూర్ శివాలయంలోశివపార్వతులను భూపాలపల్లి పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారికి తన బలం బలగంతో పూజలు నిర్వహించి నామినేషన్ వేయడానికి బయలుదేరిన మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ప్రజా ఆశీర్వాదమే అంతిమ తీర్పుగా భావించి ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే గండ్ర తెలిపారు.ఈ కార్యక్రమంలో శాయంపేట బీఆర్ఎస్ కార్యకర్తలు,మండలం ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానుల పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version