రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల తహశీల్దార్ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రఫుల్ దేశాయ్. ఈసందర్భంగా తహశీల్దార్ కార్యాలయంలోని దాస్త్రాలను పరిశీలించారు. ఈకార్యక్రమంలో రామడుగు తాహశీల్దార్ బత్తుల భాస్కర్, కార్యాలయ సిబ్బంది, తదితరులు ఉన్నారు.