తెలంగాణ ఉద్యమకారుడు ముక్కెర సాయిలు మృతి

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం తెలంగాణ రాష్ట్ర సమితిలో సీనియర్ ఉద్యమ నాయకులు తెలంగాణ జెండా పట్టిన నాటినుండి తెలంగాణ సాయిలు గా పేరు సంపాదించిన ముక్కెర సాయిలు గౌడ్ 85 సంవత్సరాలు అనారోగ్యంతో మృతి చెందారు వారి కుటుంబ సభ్యులు బుధవారం గణపురంలో అంత్యక్రియలు జరిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *