ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

ఉప్పల్ డివిజన్ లో పర్యటించిన జోనల్ కమిషనర్

ఉప్పల్ నేటిధాత్రి 08:

మహానగర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
అందులో భాగంగానే నగరంలో అనేక అభివృద్ధి పనులను చేపడుతున్నట్టుగా చెప్పారు.
ప్రతి నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకొని అభివృద్ధి చేస్తున్నట్టుగా తెలిపారు. ‌ అందులో భాగంగానే ఉప్పల్ నియోజకవర్గానికి రూ.35 కోట్ల నిధులును కేటాయించాలని మంగళవారం జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి ని కోరినట్టుగా గుర్తు చేశారు.

వీటన్నింటి పర్యాసంగా బుధవారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డితో కలిసి సూర్యనగర్ కాలనీ ,లక్ష్మ రెడ్డి కాలనీ ,సాయి బాబా కాలనీ ,సాయి రామ్ కాలనీ ,రామంతాపూర్ శ్రీ రమణపురం ,టీవీ కాలనీ విస్తృతంగా పర్యటించారు.

కార్యక్రమంలో ఈస్ట్ జోన్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ,డిప్యూటీ కమీషనర్ ఆంజనేయులు
,ఈఈ హరిలాల్ ,ఏ ఈ మోనికా,దుబ్బ నర్సింహా రెడ్డి
,కందికంటి అశోక్ కుమార్ గౌడ్
,సూర్యనగర్ కాలనీ అధ్యక్షులు జెట్ట సుధాకర్ ,బజారు పాండు
,ప్రసాద్ ,బాకారం లక్ష్మణ్ ,దేవి రెడ్డి ,లింగంపల్లి రామకృష్ణ ,రత్నం ,చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి ,శామీర్పేట్ రాకేష్ రెడ్డి ,తెల్కల మోహన్ రెడ్డి ,డాక్టర్ లింగ రాజు ,శ్రీనివాస్ ,సీతారామరాజు,ప్రొఫెసర్ శ్రీనివాస్ ,శేఖర్ సింగ్ ,ద్రావేశ్ ,రాం బాబు ,లక్ష్మి నర్సాయ ,పోచయ్య ,ప్రతాప్ రెడ్డి ,వెంకటేష్ గౌడ్ ,చారి ,కంచ మీద శీను ,సుబ్బ రెడ్డి ,టీవీ కాలనీ అధ్యక్షులు సత్తి రెడ్డి ,లక్ష్మీనారాయణ కాలనీ అధ్యక్షులు లూకాస్ ,చర్చి కాలనీ అధ్యక్షులు పోలిశెట్టి సుధాకర్ ,శ్రీరమణ పురం అధ్యక్షులు రాములు,బొక్క సురేష్ ,నాగేశ్వర్ రావు,భవాని ,సాయిలు ,రాఘవేందర్ ,సందీప్ ,భాస్కర్ ,సల్ల ప్రభాకర్ రెడ్డి ,సంతోష్ సి కే వాసుదేవన్ ,కనకచారీ ,వాసుదేవ్ రెడ్డి ,బ్రహ్మం ,కవిత , తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version