జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలము లోని జైపూర్ గ్రామ పంచాయతీ నందు పారిశుధ్య పనులు పరిశీలించి, మహా లక్ష్మి, ప్రజా పాలన పథకాన్ని ప్రారంభించిన జిల్లా పంచాయతి అధికారి డి. వెంకటేశ్వరరావు,
పి.సత్యనారాయణ, ఎంపీడీవో
బి . ఉదయ్ కుమార్,పంచాయతీ కార్యదర్శి,