ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టీఎల్ రవి
మంగపేట :- నేటి ధాత్రి
రాజుపేట కేంద్రంగా గ్రంథాలయం అందరూ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ఎల్ రవి మాట్లాడుతూ మంగపేట మండలం రాజుపేట గ్రామంలో చుట్టుపక్కల 14 గ్రామపంచాయతీలు వరకు ఉన్నాయి గ్రామంలో యువకుల సంఖ్య ఎక్కువగా ఉంది రాజుపేట కేంద్రంగా గ్రంధాలయం మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు
కార్యక్రమంలో నాయకులు రహీం ,నవీన్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు