సర్పంచులకు పదవీ విరమణ సందర్భంగా సన్మానం

లక్షెట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి:

లక్షెట్టిపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అన్నం మంగ ఆధ్వర్యంలో ,MPDO , MPO, APO, గారు మండలంలోని సర్పంచుల పదవీ విరమణ కార్యక్రమాన్ని చేపట్టి వారిని పూలమాల కండువాలతో సత్కరించి సన్మానించడం జరిగినది, ఈ కార్యక్రమంలో జడ్పిటిసి, వైస్ ఎంపీపీ,కార్యదర్శులు, ఎన్ఆర్ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్స్ మండలంలోని ప్రజా ప్రతినిధులు, మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version