వ్యవసాయ కళాశాలలో రెండవ సంవత్సర దినోత్సవం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలోబాబు జగ్జీవన్ రావ్ కళాశాలలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రెండవ కళాశాల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వ్యవసాయ విద్య అనుభవాలను రాజకీయ అనుభవాలను విద్యార్థులు పంచుకున్నారు ప్రస్తుతం తెలంగాణలో నెంబర్ వన్ డైరీ గా కరీంనగర్ డైరీ ఎలా అభివృద్ధి చెందిందో వివరించారు విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య అవసరం అని ధైర్యంతో ముందుకు సాగాలని వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కరీంనగర్ డైరీ రైతులకు అన్ని రకాల ఆర్థిక సహాయం అందిస్తూ పశువులకు కూడా అంబులెన్స్ సౌకర్యం కల్పించామని రైతులకు 65 సంవత్సరాలు పైబడిన రైతులకు పెన్షన్ కూడా అందిస్తున్నామని విద్యార్థులు కూడా బాగా చదివి సమాజానికి సేవ చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు అగ్రికల్చర్ డాక్టర్ సీమ మాట్లాడుతూ కరీంనగర్ డైరీ చైర్మన్ నాగేశ్వరరావు గారిలా విద్యార్థులు ఎదగాలని విద్యార్థుల వ్యవసాయంలో కొత్త సాంకేతిక ఉపయోగించుకొని అధిగమించాలని విద్యార్థులు సహనంతో విజయం సాధించాలని అన్నారు ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డాక్టర్ శ్రీదేవి కళాశాల విషయాలన్నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల మేఘ జైన్ సిటీ ఆవిష్కరించారు ఇట్టి కార్యక్రమానికి వెల్కమ్ అడ్రస్ కళాశాల కుమారస్వామి డాక్టర్ చిరంజీవి కార్యక్రమానికి హాజరై న వారికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం వివిధ ఆటోలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిధి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులందరూ ఆటపాటలతో కార్యక్రమాన్ని హుషారు సందడిగా ముగింప చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version