విజయ భేరి సభపై సమీక్ష సమావేశం.

 

టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్.

 

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

ఈ నెల 17 ఆదివారం నాడు హైదరాబాద్ లోని మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కు గూడ లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విజయ భేరి సభకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ వస్తున్న సందర్భంగా మల్కాజ్ గిరి పార్లమెంటు ఇంచార్జీ టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధి రాష్టానికి విచ్చేస్తున్న నేపధ్యంలో,మల్కాజ్ గిరి పార్లమెంటు కు చెందిన ప్రతి బుత్ నుంచి 50 మందిని తరలించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని సభ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *