నేటి ధాత్రి కథనానికి స్పందన.

మరిపెడ నేటి ధాత్రి

ప్రమాదపు అంచుల్లో కరెంటు లైన్ అనే కథనానికి విద్యుత్ ఉన్నత అధికారులు ఎట్టకేలకు స్పందించారు.,మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపూడి గ్రామం లో గత సంవత్సరం నుండి ప్రజలు విద్యుత్ తీగలు వల్లన ఇబ్బందికి గురయ్యారు. ఎట్టకేలకు నేటి ధాత్రి కథనానికి విద్యుత్ అధికారులు స్పందించి నూతన కరెంటు పొల్లు ఏపీయడం జరిగింది, అది చూసిన గుండెపూడి గ్రామా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. విద్యుత్ నుంచి ఎలాంటి సమస్య వచ్చినా, మా సిబ్బంది మేము 24 గంటల్లో మీకు అందుబాటులో ఉంటామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *