పార్లమెంట్ ఎన్నికలలో పొరపాట్లు జరగకుండా ప్రొసీడింగ్ అధికారులు చూసుకోవాలి.

వనపర్తి నేటిదాత్రి:
పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండాఎన్నికల ప్రొజెడింగ్ అధికారులు కీలక పాత్ర పోషించి చూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తేజస్ నం దా లాల్ ప వా ర్ సూచించారు. వనపర్తి నియోజకవర్గానికి కేటాయించిన పి ఓ లు సహాయ పీవోలు నిర్వహణ ఈవీఎంల నిర్వహణపై శిక్షణ శిబిరం నిర్వహించారు .ఈ శిబిరాన్ని వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తేజస్ నందాలాల్ పవా ర్ సందర్శించి పలు సూచనలు చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version