ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమావేశం

యాదాద్రి భువనగిరి నేటి ధాత్రి:

మున్సిపల్ లోని ప్రాథమిక వ్యవసాయ సంఘం పాలకవర్గ సమావేశం సంఘ అధ్యక్షులు శ్రీ చింతల దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ యొక్క సమావేశంలో సంఘంలో జమ ఖర్చుల గురించి, సంగం యొక్క సర్వసభ్య సమావేశం జరుపుట గురించి, సంఘం గోదాం పైన రైతు శిక్షణ కేంద్రం ను నూతనంగా నిర్మాణం చేయాలని మాట్లాడారు అనంతరం సంఘంలో సబ్ స్టాప్ గా పనిచేసిన వై చంద్రయ్య పదవి విరమణ పొందిన సందర్భంగా అతని శాలువాతో సన్మానించి అతని పదవి విరమణ బెనిఫిట్స్ 7,66,000 చెక్కును అతనికి ఇచ్చారు ఈ యొక్క సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు చేన్న గోని అంజయ్య గౌడ్, డైరెక్టర్లు పబ్బు వెంకటయ్య, దొడ్డి శ్రీశైలం, దుబ్బాక శశిధర్ రెడ్డి, పానుగోతు సూర, దేడి బాలరాజు మరియు సంఘ కార్యదర్శి వై రమేష్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version