గావ్ చలో అభియాన్ సన్నాహక సమావేశం

జిల్లా ఉపాధ్యక్షులు రాయరాకుల మొగిలి

శాయంపేట నేటి ధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో గవ్ చలో అభియాన్ సన్నగా సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు రాయరాకుల మొగిలి విచ్చేసి అనంతరం మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రతి బూతులోని ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అర్థమయ్య రీతిలో వివరిస్తూ ప్రతి ఒక్క కార్యకర్త చెప్పాలని రానున్న పార్లమెంటుకి ఎన్నికల్లో మన మోడీని మూడోసారి అధికారంలోకి తీసుకురావాలని వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని 2 లక్షల మెజార్టీతో గెలిపించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఉప్పు రాజు మండల ప్రధాన కార్యదర్శి మామిడి విజయ్ బూత్ అధ్యక్షులు కోమటి రాజశేఖర్ కడారి చంద్ర మొగిలి కిసాన్ మెర్చ జిల్లా ఉపాధ్యక్షులు కానుగుల నాగరాజు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version