కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
చుంచుపల్లి మండలం. రుద్రంపూర్ గౌతమ్ పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుమ్మడి శ్రీనివాస్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపునుకు సన్నాహక సమావేశమును ఏర్పాటు చేశారు . ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేగడ బిక్షపతి పాల్గొని ఆయన మాట్లాడుతూ వామ పక్షాలు బలపరుస్తున్న ఖమ్మం ఎంపీ రామా సహాయం రఘురాం రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్తలు , ఐఎన్టీయూసీ నాయకులు సైనికుల్లా పనిచేసి అత్యధిక మెజారిటీ కృషి చేయాలని ఆయన కోరారు .ఈ కార్యక్రమంలో ఆధార్ కొమురయ్య ,జిదుల రాజేశ్వరరావు , వినయ్ , చిన్ని , ఏలియా. గోవర్ధన్ రాజు , నరేందర్ , యాకూబ్ , మొగిలి , నిరంజన్ , చింటూ , కొమురయ్య తదితరులు పాల్గొన్నారు .