ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్ నేటి ధాత్రి డిసెంబర్ 11
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఉప్పల్ నియోజకవర్గంలోనూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు తీసుకెళ్లాలని పరమేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పార్టీ ఆరు గ్యారెంటీలు హమీ ఇస్తే, రెండు గ్యారెంటీలు అమలవుతున్నాయని. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, సీఎం రేవంతన్న చొరవతతో ఉప్పల్ నియోజకవర్గం వేగంగా అభివృద్ది చేసుకుందామని పరమేశ్వర్ రెడ్డి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.