ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలలో పాల్గొన్న

ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి

ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 19

రామాంతపూర్ డివిజన్ మెయిన్ రోడ్ మీద ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలలొ ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి పాల్గొని శివాజీ విగ్రహనికి పూలమాల వేశారు.
ఎమ్మేల్యే మాట్లాడుతు :ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని శివ జయంతి అని కూడా పిలుస్తారు, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19 న జరుపుకుంటారు. భారతదేశం ఈ సంవత్సరం గొప్ప మరాఠా పాలకుడి 394వ జయంతి వేడుకలను జరుపుకుంటుంది

అతను మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికిన బీజాపూర్ ఆదిల్షాహి సుల్తానేట్ నుండి ఒక ఎన్‌క్లేవ్‌ను చెక్కిన గొప్ప మరాఠా పాలకులలో ఒకడు.
అని ఎమ్మేల్యే శివాజీ గారి గురించి వివరించారు .
ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ ముక్య నాయకులు,నాయకురాలు,కార్యకర్తలు అధిక సంఖ్యలొ పాల్గోన్నారు ..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version