జూన్ 2న జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆవిష్కరణ

వనపర్తి నేటిదాత్రి;
తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం సాధన ఉద్యమంలో సమయంలో ,జయ జయహే తెలంగాణ జనని జయకేతనం పాట జనాల్లోకి ఎంతో బలంగా వెళ్ళిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని రాష్ట్ర తెలంగాణ మలిదశ ఉద్యమకారులు, కాంగ్రెస్ నాయకులు వాల్మీకి నేత మండ్ల దేవన్న నాయుడు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జయ జయహే తెలంగాణ జనని జయకేతనం పాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వర్గం రాష్ట్ర గీతంగా ఆమోదించింది అని మలిదశ ఉద్యమకారుల తరఫున ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి మంత్రి వర్గానికి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు డిసెంబర్ 9 న 2009 తర్వాత జయ జయహే తెలంగాణ పాట కోట్లాది మందికి చేరువైంది తెలంగాణ రాష్ట్రం సిందించిన తర్వాత ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని గత తెలంగాణ రాష్ట్ర సాధించాక టిఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా మారి తెలంగాణ ద్రోహులకు అండగా మారి ఉద్యమకారులను పట్టించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది ఉద్యమకారుల జీవితాలు రోడ్డున పడ్డాయని మండ్ల దేవన్న నాయుడు అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించింద ని మ oడ్ల అన్నారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి శ్రమతి సోనియా గాంధీ చేతుల మీదుగా తెలంగాణ గీతాన్ని విడుదల చేస్తుందని తెలిపారు తెలంజూన్ 2 న జయ జయహే తెలంగాణ పాట సరికొత్తగా రాష్ట్ర ప్రజలకు వినిపించనున్నది అని ఉద్యమకారులకు.విలేకరుల కు మేధావులకు. కళాకారులకు. రాజకీయ నాయకులకు సన్మాన కార్యక్రమ ము ఏర్పాటు చే సి న o దుకు హర్షం వ్యక్తం చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version