ఓటింగ్ శాతం పెంచేందుకు అవగాహన చేస్తున్న అధికారులు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో బుధవారం రోజున స్వీప్ యాక్టివిటీస్ లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలములో ఓటింగ్ శాతం పెంచేందుకు గాను గణపురం మరియు చెల్పూర్ గ్రామాలలో అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్లు, ఏఎన్ఎం ఎస్ హెచ్ జి గ్రూప్ సభ్యులు మరియు పంచాయతీ కార్యదర్శులతో ఓటర్ల అవగాహన సదస్సు మరియు ర్యాలీ, ప్రతిజ్ఞ కార్యక్రమము చేపట్టడము జరిగినది. ఇట్టి కార్యక్రమములో ఎల్.విజయ లక్ష్మి స్విప్ నోడల్ అధికారి & సి‌ఈ‌ఓ జి.ప్ర.ప. గణపురం ఎం‌పి‌డి‌ఓ ఎల్ భాస్కర్ , డిప్యూటీ తహశీల్దార్ మరియు ఏ‌పి‌ఎం, ఐ‌కే‌పి, బాబా సిసి మెడికల్ అధికారి పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version