సాంఘిక సంక్షేమ పాఠశాల సందర్శించిన నేషనల్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ నంబర్స్

బెల్లంపల్లి నేటి దాత్రి

ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్& జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి లోని సాంఘిక సంక్షేమ బాలుల పాఠశాలలో సందర్శించి వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రేగుంట ప్రవీణ్ కుమార్ జనరల్ సెక్రెటరీ బత్తిని కృష్ణ, లీగల్ అడ్వైజర్ పెసర శ్రీకాంత్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ దేవాల మనీషా, భారతి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version