పరకాల నేటిధాత్రి
శనివారం రోజున ఆంధ్రప్రదేశ్ విజయవాడలో అఖిల భారతీయ సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ మరియు జాతీయ రెల్లి కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిల భారతీయ రెల్లి కులాల మరియు సఫాయి కార్మికుల సదస్సులో పాల్గొన్న పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ,మరియు ముఖ్య అతిథిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సఫాయి కార్మిక మరియు ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్,అఖిల భారతీయ సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ జాతీయ అధ్యక్షులు చరణ్ సింగ్ టాన్,సుధాకర్ పాణికర్, దేవేందర్ చిండ్డ అలియ,భూపతి అప్పారావు,జితేందర్ భహత్ తదితరులు పాల్గొన్నారు.
