ములుగు నియోజకవర్గ అన్ని మండలాల ముఖ్య నాయకులతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపిన పేదింటి ఆడబిడ్డ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ,ములుగు జెడ్పీచైర్మన్ శ్రీమతి బడే నాగజ్యోతి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు..
ఈ కార్యక్రమంలో ములుగు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ,జెడ్పీచైర్మన్ శ్రీమతి బడే నాగజ్యోతి గారు, తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ వై సతీష్ రెడ్డి గారు ,స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
KCR Kalvakuntla Taraka Rama Rao – KTR BRS Party.