గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలోని ముదిరాజ్ కులం సంగం భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహ రావుకి ముదిరాజ్ యుత్ సభ్యులు కుల పెద్ద పర్శావేని రాజయ్య శాలువతో సన్మనం చేయడం జరుగింది. ఈ కార్యక్రమంలో అల్లం స్వామి, రవి, దాసరి సమ్మయ్య, కందుల రాజయ్య, పెండ్యాల సాంబయ్య, పర్శావెని సమ్మయ్య, మల్లయ్య, మాల నాగేష్, రాకేష్ రాజేష్ ,రాజ,భగవాన్, పర్షవేని సమ్మయ్య ,శ్రీను భాస్కర్,సాధు సమ్మయ్య, రంజిత్, మూలకాల భాస్కర్ తదితరులు పాల్గోన్నారు