ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండల ఎం ఆర్ పి ఎస్ మండల అధ్యక్షుడు కాసిపేట మధులయ్య,ఎం ఎస్ పి మండల అధ్యక్షులు అగ్గిమల్ల కొమురయ్య ఆధ్వర్యంలో ముత్తారం గ్రామ
నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు.అధ్యక్షునిగా ఇనుముల వంశీ,ఉపాధ్యక్షులుగా ఇనుముల రవీందర్,ప్రధాన కార్యదర్శిగా రామిల్ల శ్రీశైలం, కార్యదర్శిగా గజ్జల రాజయ్య, కార్యవర్గ సభ్యులుగా ఇనుముల శ్రీనివాస్,ఇనుముల పవన్, రామిండ్ల కుమార్,రామండ్ల శ్రీను నియామకమయ్యారు.ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.