చల్లూరు కు చెందిన షకీల్ మరణించగా పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్

వీణవంక :నేటిధాత్రి
వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన షకిల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు నిమ్స్ హాస్పిటల్ లో మరణించగా గతంలో హుజురాబాద్ నియోజకవర్గం లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో అధికారంలో ఉన్న సమయంలో ఈటల రాజేందర్ గారికి అనుచరుడుగా చల్లూరు వీణవంక మండల గ్రామాల్లో ప్రాతినిధ్యం వహించి ముస్లిం సోదరులను ఏకం చేసి ఈటెల రాజేందర్ గారికి అనుచరుడుగా పేరు తెచ్చుకున్న షకీల్ ఈరోజు ఉదయం నిమ్స్ హాస్పిటల్లో చనిపోయినట్లు తెలవగానే ఎంపీ ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించి పార్థీవదేవాన్ని వీక్షించి నివాళులర్పించినాడు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version