నేడు గంగారం లో మంత్రి సీతక్క పర్యటన

గంగారం,నేటిధాత్రి :

ములుగు అసెంబ్లీనియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కేంద్రంలో
తేదీ 01 మార్చి 2024
ఉదయం 10:15 నిమిషాలకు గంగాల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, భూమి పూజ, కార్యకర్తల సన్మానం కార్యక్రమంలో పాల్గొంటారని గంగారం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు అన్నారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు బూత్ కమిటీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ఎన్ రోలర్, మహిళా నాయకురాలు విద్యార్థి విభాగం నాయకులు సోషల్ మీడియా విభాగం సోదరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అని ఆయన తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version