ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం

సీఐ వెంకటేశ్వర్లు

రుద్రంగి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం పోలీసు స్టేషన్ పరిధిలో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరిగేందుకు వివిధ రాజకీయ పార్టీ నాయకులకు పలు సూచనలు పాటించాల్సిన నియమాలపై పార్టీ నేతలతో చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు మంగళవారం సమావేశం ఏర్పరచి వారికి అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో రుద్రంగి ఎస్సై అశోక్, హెడ్ కానిస్టేబుల్స్ పద్మారావు, బాపురెడ్డి, రైటర్ శ్రీనివాస్ లు, వివిధ రాజకీయ పార్టీ నేతలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version